ప్రధాన మంత్రి సహాయనిధికి గడ్కరీ విరాళం

by సూర్య | Fri, Mar 27, 2020, 01:02 PM

కొవిడ్-19పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సంఘీభావంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి సహాయనిధికి తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు రావాలంటూ ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కోవిడ్-19 సహాయక చర్యల కోసం ఒక నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని గడ్కరీ తెలిపారు.

Latest News

 
ఆధారాలు లేని రూ. 50 లక్షలు నగదు స్వాధీనం Mon, Apr 29, 2024, 12:42 PM
పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ Mon, Apr 29, 2024, 12:40 PM
నేడు ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారం Mon, Apr 29, 2024, 12:38 PM
జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? Mon, Apr 29, 2024, 12:37 PM
నేడు చోడ‌వ‌రంలో సీఎం బహిరంగ సభ Mon, Apr 29, 2024, 12:36 PM