జనాభా లెక్కలు,ఎన్పీఆర్ వాయిదా

by సూర్య | Thu, Mar 26, 2020, 02:44 PM

భారత దేశంలో జనాభా లెక్కల గణన,ఎన్పీఆర్ ను కేంద్రం వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు జనాభా లెక్కల గణన కొనసాగదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నిరవధికంగా జనాభా లెక్కల గణనను వాయిదా వేస్తునట్టు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కలు కొనసాగాల్సి ఉంది.

Latest News

 
రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతదేహం Sat, May 18, 2024, 05:27 PM
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి Sat, May 18, 2024, 05:24 PM
ప్రశాంత వాతావరణం కోసమే బయటి ప్రాంతాలకు ఆది, భూపేశ్ Sat, May 18, 2024, 05:22 PM
ఘనంగా శ్రీ వాసవి మాతా జయంతి ఉత్సవాలు Sat, May 18, 2024, 05:20 PM
సోషియల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు Sat, May 18, 2024, 05:19 PM