మీడియాకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని

by సూర్య | Wed, Mar 25, 2020, 01:48 PM

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించి 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ ఏం అన్నారంటే… “ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసులు,మీడియా,డాక్టర్లు,భద్రతా సిబ్బంది 24 గంటలు సేవలు అందిస్తున్నారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా సిబ్బంది ప్రజలను చైతన్యవంతం చేయాలి. నిరంతరం సమాచారాన్ని అందించాలి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న మీడియా మిత్రులకు,పోలీసులకు,డాక్టర్లకు,భద్రతా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని ప్రధాని మోదీ అన్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM