ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా నెగటివ్‌

by సూర్య | Sat, Mar 21, 2020, 02:04 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్‌ సింగ్‌కు కరోనా పరీక్ష నెగటివ్‌గా వచ్చింది. కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్శిటీలోని ఐసోలేషన్‌ వార్డు ఇన్‌ఛార్జి డాక్టర్‌ సుధీర్‌ సింగ్‌ మంత్రికి కరోనా నెగటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. సినీ నేపథ్య గాయని కనికా కపూర్‌ పాల్గొన్న పార్టీలో ఆమెతో కలిసి జై ప్రతాప్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు.


 


 

Latest News

 
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ చెప్తుంది Sat, May 04, 2024, 05:40 PM
వీటికి సమాధానం చెప్పు జగన్? Sat, May 04, 2024, 05:39 PM
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వృద్ధులు Sat, May 04, 2024, 05:39 PM
ఏసీ గదుల్లో కూర్చుని ప్రటనలు ఇవ్వడం కాదు నాయకత్వం అంటే Sat, May 04, 2024, 05:38 PM
స్థలాలు కబ్జా చేయాలనే కుట్రతో వైసీపీ ప్రవర్తిస్తుంది Sat, May 04, 2024, 05:38 PM