by సూర్య | Sat, Mar 21, 2020, 02:04 PM
ఉత్తర్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్కు కరోనా పరీక్ష నెగటివ్గా వచ్చింది. కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలోని ఐసోలేషన్ వార్డు ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ సింగ్ మంత్రికి కరోనా నెగటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. సినీ నేపథ్య గాయని కనికా కపూర్ పాల్గొన్న పార్టీలో ఆమెతో కలిసి జై ప్రతాప్ సింగ్ కూడా పాల్గొన్నారు.
Latest News