ఇటలీలో శుక్రవారంనాడు 627 మంది మృతి

by సూర్య | Sat, Mar 21, 2020, 12:30 PM

 కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాల సంఖ్యలో ఇటలీ చైనాను దాటిపోయింది. ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 627 మంది మరణించారు. దీనితో ఇటలీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4932కు చేరింది. ఇప్పటి వరకూ 41 వేలమందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. కరోనా మృతుల్లో ఇటలీ వాటా 36.6 శాతంగా నమోదయింది. ప్రపంచంలో మూడవ వంతు మరణాలు ఇటలీలో సంభవించాయి.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM