ఆదివారం మెట్రో రైళ్లు బంద్

by సూర్య | Sat, Mar 21, 2020, 09:00 AM

కరోనా వ్యాప్తినిరోధంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించనున్న నేపథ్యంలో మెట్రో రైళ్లు కూడా బంద్ కానున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ నగరాలు సహా మెట్రోరైల్ సర్వీసులను ఆదివారం నిలిపివేయనున్నారు.

Latest News

 
మహిళను ఉరి తీసి చంపిన సంఘటన Fri, May 17, 2024, 05:43 PM
గొడవలు పడకుండా సమన్వయం పాటించండి: శెట్టిపల్లి రఘురాంరెడ్డి Fri, May 17, 2024, 05:41 PM
శ్రీరాముల గుడికి ఉత్సవ విగ్రహాలు బహుకరణ Fri, May 17, 2024, 05:39 PM
హైబీపీని తక్కువ అంచనా వేయకూడదు : డాక్టర్ సాంబశివారెడ్డి Fri, May 17, 2024, 05:36 PM
ఆటో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు Fri, May 17, 2024, 05:33 PM