by సూర్య | Sat, Mar 21, 2020, 09:00 AM
కరోనా వ్యాప్తినిరోధంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించనున్న నేపథ్యంలో మెట్రో రైళ్లు కూడా బంద్ కానున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ నగరాలు సహా మెట్రోరైల్ సర్వీసులను ఆదివారం నిలిపివేయనున్నారు.
Latest News