న్యాయమే విజయం సాధించింది

by సూర్య | Fri, Mar 20, 2020, 07:45 PM

ప్రధాని నరేంద్రమోదీ నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలుకావడంపై శుక్రవారం ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ చివరికి న్యాయమే విజయం సాధించిందనీ, దీంతో మహిళలకు సమాజంలో గౌరవం, భద్రతలపై మరింత భరోసా కల్పించినట్టైందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా సాధికారతపై దృష్టిపెట్టి, సమానత్వం, సమాన అవకాశాలకు ప్రాధాన్యత కల్పించే దేశాన్ని నిర్మించేందుకు మనం కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM