by సూర్య | Thu, Mar 19, 2020, 11:23 AM
కరోనా ప్రభావంతో విదేశాల్లో విద్యాసంస్థల మూసివేశారు. ఇండియా విద్యార్థులు తిరిగి ప్రయాణమైయ్యారు. ఢిల్లీ ఏపీ భవన్, ఏపీ సచివాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ కంట్రోల్ రూం నంబర్లు 9871999055,9871999059, ఏపీలో కంట్రోల్ రూం నంబర్లు 8971170179, 8297259070 ఏర్పాటు చేశారు.
Latest News