రాజ్యసభ ఎంపీగా సుప్రీం కోర్టు మాజీ సీజే రంజాన్ గొగోయ్ ప్రమాణం

by సూర్య | Thu, Mar 19, 2020, 11:58 AM

రాజ్యసభ ఎంపీగా సుప్రీం కోర్టు మాజీ సీజే రంజాన్ గొగోయ్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ప్రమాణ స్వీకార సమయంలో కాంగ్రెస్ వాకౌట్ చేసింది.   సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయనను పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రంజన్ గొగొయ్ ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. కాగా రంజన్ గొగొయ్ నియామకంపై విపక్షాల నుంచి విమర్శలు విన్పించాయి. అయితే వాటిన్నింటికి తాను సమాధానం చెబుతానని రంజన్ గొగొయ్ ప్రకటించారు. న్యాయమూర్తులపై ఈ నియామకం ప్రభావం పడుతుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM