SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Thu, Mar 19, 2020, 11:02 AM
ఏపీలోని దేవాలయాలపై కరోనా ప్రభావం పడింది. రాష్టంలోని ప్రముఖ ఆలయాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. చిన్నపిల్లలు వృద్ధులను దర్శనానికి రావద్దని సూచించారు.