ఐటీ దాడుల పంచనామా రిపోర్ట్ పై యనమల స్పందన

by సూర్య | Sun, Feb 16, 2020, 11:51 AM

ఐటీ  దాడుల పంచనామా రిపోర్ట్ పై యనమల రామకృష్ణుడు స్పందించారు.  వైసీపీ  నేతల బతుకే ఓ అబద్దపు బతుకు అని అయన అన్నారు. టీడీపీ పై చేసిన దుష్ప్రచారానికి లీగల్ గా ముందుకెళ్తామని అన్నారు.  2 వేల కోట్లు దొరికాయని దుష్ప్రచారం చేశారు.  26 డొల్ల కంపెనీలని పీఎస్ వేనని తప్పుడు ప్రచారం చేశారు.   పంచనామా రిపోర్టు పై వైసిపి నేతలు ఇప్పుడేం చెబుతారు అని అయన ప్రశ్నించారు.  తప్పుడు ప్రచారం చేసినందుకు టీడీపీకి క్షమాపణ చెప్పాలి అని అయన తెలిపారు. 

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM