by సూర్య | Sun, Feb 16, 2020, 11:51 AM
ఐటీ దాడుల పంచనామా రిపోర్ట్ పై యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ నేతల బతుకే ఓ అబద్దపు బతుకు అని అయన అన్నారు. టీడీపీ పై చేసిన దుష్ప్రచారానికి లీగల్ గా ముందుకెళ్తామని అన్నారు. 2 వేల కోట్లు దొరికాయని దుష్ప్రచారం చేశారు. 26 డొల్ల కంపెనీలని పీఎస్ వేనని తప్పుడు ప్రచారం చేశారు. పంచనామా రిపోర్టు పై వైసిపి నేతలు ఇప్పుడేం చెబుతారు అని అయన ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసినందుకు టీడీపీకి క్షమాపణ చెప్పాలి అని అయన తెలిపారు.
Latest News