విదేశాలకు వెళ్లడానికి కార్తీకి సుప్రీంకోర్టు అనుమతి

by సూర్య | Fri, Feb 14, 2020, 01:49 PM

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. టెన్నిస్‌ టోర్నమెంట్‌కు హాజరు కావడానికి ఫ్రాన్స్‌, లండన్‌ దేశాలకు వెళ్లడానికి కూడా అనుమతి మంజూరు చేసింది. 10 కోట్ల రూపాయిలను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM