by సూర్య | Fri, Feb 14, 2020, 01:49 PM
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. టెన్నిస్ టోర్నమెంట్కు హాజరు కావడానికి ఫ్రాన్స్, లండన్ దేశాలకు వెళ్లడానికి కూడా అనుమతి మంజూరు చేసింది. 10 కోట్ల రూపాయిలను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
Latest News