ఇప్పుడు నారాయణ.. తర్వాత శ్రీ చైతన్య

by సూర్య | Fri, Feb 14, 2020, 01:59 PM

నెల్లూరు జిల్లాలోని నారాయణ కళాశాలల్లో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దాడులు చేశారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయి నారాయణ క్యాంపస్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కళాశాలల్లో ఉన్న వసతులు, ఫీజులు వివరాలను సేకరిస్తున్నారు. వీటితో పాటూ విద్యార్థుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటూ శ్రీ చైతన్య కళాశాలలను కూడా తనిఖీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Latest News

 
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM