by సూర్య | Fri, Feb 14, 2020, 01:59 PM
నెల్లూరు జిల్లాలోని నారాయణ కళాశాలల్లో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దాడులు చేశారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయి నారాయణ క్యాంపస్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కళాశాలల్లో ఉన్న వసతులు, ఫీజులు వివరాలను సేకరిస్తున్నారు. వీటితో పాటూ విద్యార్థుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటూ శ్రీ చైతన్య కళాశాలలను కూడా తనిఖీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Latest News