ప్రచార రథాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల

by సూర్య | Fri, Feb 14, 2020, 12:37 PM

మూడు రాజధానులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ప్రారంభించారు. అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కొన్ని శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయని అయన అన్నారు. ఐటీ  దాడుల్లో చంద్రబాబు పీఎస్ వద్దే రూ. 2 వేల కోట్లు దొరికాయని అన్నారు.  చంద్రబాబు దోపిడీ రూ. లక్షల కోట్లు చేరడం ఆశ్చర్యం ఏమి లేదు అని అన్నారు. దీనిపై పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు అన్నారు. 

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM