తిరుమల సమాచారం

by సూర్య | Fri, Feb 14, 2020, 12:42 PM

ఈరోజు శుక్రవారం, 14.02.2020 ఉదయం 5 గంటల సమయానికి, నిన్న *68,410* మంది  భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *06* కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *08* గంటలు పట్టవచ్చును,నిన్న *25,712* మంది


  భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు  2.32 కోట్లు,నిన్న *16,636* మంది


  భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది,

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM