by సూర్య | Thu, Feb 13, 2020, 03:03 PM
పెదవేగి ఇసుక ర్యాంపులో కూల్ డ్రింక్ కలకలం సృష్టించింది. ఇసుక ర్యాంపులో దొరికిన కూల్ డ్రింక్ బాటిళ్లను డ్రైవర్ తాగారు. ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు నలుగురు కూలీలు తాగారు. కూల్ డ్రింక్ తాగిన కొదిసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. బాధితులంతా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Latest News