జమ్మూ కాశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్

by సూర్య | Thu, Feb 13, 2020, 03:11 PM

జమ్మూ కాశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1011 సర్పంచ్ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనున్నది.  జమ్మూ కాశ్మీర్ లో 8 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నది. మర్చి 3 నుంచి  జమ్మూ కాశ్మీర్ లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM