by సూర్య | Thu, Feb 13, 2020, 03:11 PM
జమ్మూ కాశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1011 సర్పంచ్ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనున్నది. జమ్మూ కాశ్మీర్ లో 8 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నది. మర్చి 3 నుంచి జమ్మూ కాశ్మీర్ లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.
Latest News