ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారు: యనమల

by సూర్య | Thu, Feb 13, 2020, 12:25 PM

ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని యనమల అన్నారు. ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని అయన ప్రశ్నించారు. జగన్ ఏడుసార్లు ఢిల్లీ వెళ్లి ఏం చేశారని అన్నారు.  వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారా అని ప్రశ్నించారు.  కేంద్రానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని అయన అడిగారు. 3 రాజధానులతో పెట్టుబడులు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అయన అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని అన్నారు.  కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చిన దాఖలాలు లేవని అన్నారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM