ఉద్రిక్తంగా మారిన కర్ణాటక బంద్

by సూర్య | Thu, Feb 13, 2020, 12:12 PM

కర్ణాటక బంద్ ఉద్రిక్తంగా మారింది. మంగళూరు సమీపంలో ఇతర రాష్ట్రాల బస్సులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలు బస్సుల అద్దాలు ధ్వసం అయ్యాయి. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కన్నడ సంఘాలు ఇవాళ, రేపు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. ఓలా, ఉబెర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అశోసియేషన్ బందుకు మద్దతు పలికారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM