భోపాల్ రైల్వేస్టేషన్ లో కూలిన పుట్ ఓవర్ బ్రిడ్జి

by సూర్య | Thu, Feb 13, 2020, 12:02 PM

భోపాల్ రైల్వేస్టేషన్ లో పుట్ ఓవర్ బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే అధికారి మాట్లాడుతూ...  ఫుట్‌ఓవర్ బిడ్జి స్లాబ్‌లో కొంత భాగం కూలిపోయిందని అన్నారు. ఈ ఘటనలో 6 మంది గాయపడ్డారని అన్నారు. వారికీ తీవ్రమైన గాయాలు ఏమి లేవని అన్నారు. ఈ ప్రమాదంలో  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని, దీనికి  బాధ్యత వహించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Latest News

 
పెనగలూరు మండలంలో టీడీపీ లోకి భారీగా చేరికలు Tue, May 07, 2024, 05:16 PM
పీపుల్స్ మ్యాని ఫెస్టో బుక్ లెట్ ను ఆవిష్కరించిన జెవివి Tue, May 07, 2024, 05:15 PM
చిట్వేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ నాయకులు Tue, May 07, 2024, 05:13 PM
మరొకసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Tue, May 07, 2024, 05:12 PM
నిత్యం ప్రజల కోసమే పని చేస్తా- ఉగ్ర నరసింహ రెడ్డి Tue, May 07, 2024, 05:09 PM