రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

by సూర్య | Thu, Feb 13, 2020, 12:47 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యవహారాలపై నిన్న మోడీతో జగన్ చర్చించారు. 

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM