by సూర్య | Thu, Feb 13, 2020, 12:47 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యవహారాలపై నిన్న మోడీతో జగన్ చర్చించారు.
Latest News