రెండో రోజు కర్నూల్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన

by సూర్య | Thu, Feb 13, 2020, 08:26 AM

రెండో రోజు కర్నూల్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.  ఉదయం 10 గంటలకు జొహరాపురంలో పెండింగ్ లో ఉన్న హంద్రీనీవా బ్రిడ్జిని పరిశీలించనున్నారు.  శివారులో నిలిచిపోయిన జీప్లస్ 2 ఎన్టీఆర్ గృహాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలో పవన్ పర్యటించనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM