by సూర్య | Thu, Feb 13, 2020, 08:26 AM
రెండో రోజు కర్నూల్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జొహరాపురంలో పెండింగ్ లో ఉన్న హంద్రీనీవా బ్రిడ్జిని పరిశీలించనున్నారు. శివారులో నిలిచిపోయిన జీప్లస్ 2 ఎన్టీఆర్ గృహాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలో పవన్ పర్యటించనున్నారు.
Latest News