అనంతపురంలోని జేఎన్టీయూలో నేడు రెండో టెక్ వీసీస్ కాన్ క్లేవ్- 2020

by సూర్య | Thu, Feb 13, 2020, 08:18 AM

అనంతపురంలోని జేఎన్టీయూలో నేడు రెండో టెక్ వీసీస్ కాన్ క్లేవ్- 2020 జరగనున్నది. ఈ సదస్సుకు విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. నేడు మధ్యాహ్నం జిల్లాకు డిప్యూటి సీఎం అంజాద్ బాషా రానున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో అయన పాల్గొననున్నారు.   

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM