by సూర్య | Thu, Feb 13, 2020, 08:42 AM
నిర్భయ దోషి వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నిర్భయ దోషి వినయ్ శర్మ పిటిషన్ దాఖలు చేశాడు. డెత్ వారెంట్ జారీ చేయాలని నిర్భయ పేరెంట్స్ కోరుతున్నారు.
Latest News