ఆప్‌ కార్యాలయంలో పీకేను ఆలింగనం చేసుకున్న కేజ్రీవాల్

by సూర్య | Tue, Feb 11, 2020, 06:00 PM

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. ఆప్‌ కార్యాలయంలో పీకేను ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందించుకున్నారు. 


 


 

Latest News

 
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఎంతో ప్రమాదకరం Tue, Apr 30, 2024, 05:38 PM
పులివర్తి నానీకి రక్షణ కల్పించండి Tue, Apr 30, 2024, 04:41 PM
చంద్రబాబు మాటతో బరి నుంచి తప్పుకొన్న ముద్దరబోయిన Tue, Apr 30, 2024, 04:40 PM
పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లో వేయడం సరికాదు, సీఈవోకు టీడీపీ నేతల ఫిర్యాదు Tue, Apr 30, 2024, 04:39 PM
లోకేష్ కి అండగా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి Tue, Apr 30, 2024, 04:39 PM