by సూర్య | Tue, Feb 11, 2020, 06:02 PM
విజయవాడ : రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ 151 గంటల నిరాహారదీక్ష చేస్తున్న యువకులు రవి చంద్ర,శ్రీకర్ లను హెల్ప్ ఆసుపత్రిలో పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 151 గంటల దీక్ష పూర్తవ్వడంతో నిమ్మ రసం ఇచ్చి యువకులతో దీక్ష విరమింపజేసిన నారా లోకేష్
Latest News