పెన్ష‌న్లు, రేష‌న్ కార్డుల ర‌ద్దుపై టీడీపీ నేత‌ల ఆందోళ‌న‌

by సూర్య | Tue, Feb 11, 2020, 02:53 PM

అర్హులైన వారి పెన్ష‌న్ల‌ను, తెల్ల‌కార్డుల‌ను తొల‌గిస్తున్నారంటూ టీడీపీ నాయ‌కులు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్ళారు. స్పంద‌న కార్యక్ర‌మంలోటీడీపీ నేత‌లు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముంగ‌మూరు శ్రీధ‌ర కృష్ణారెడ్డి త‌దిత‌రులు ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ప‌నికిమాలిన కండిష‌న్లు పెడుతూ పేద‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM