కాలిపోయిన బస్సు.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

by సూర్య | Tue, Feb 11, 2020, 02:30 PM

తిరుపతి నుండి కడప వెళ్లే మార్గం మధ్యలో ప్రమాదవశాత్తు బస్సు కాలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వలన వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM