by సూర్య | Tue, Feb 11, 2020, 02:30 PM
తిరుపతి నుండి కడప వెళ్లే మార్గం మధ్యలో ప్రమాదవశాత్తు బస్సు కాలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వలన వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
Latest News