by సూర్య | Tue, Feb 11, 2020, 03:16 PM
దిశ యాప్ ద్వారా తొలి సక్సెస్. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో మహిళా అధికారికి వేధింపులు జరిగాయి. తెల్లవారు జాము నాలుగున్నరకు దిశ యాప్ ద్వారా కాల్ వచ్చింది. సమీపంలోని ఎమర్జెన్సీ టీంకు కాల్ సెంటర్ నుంచి సమాచారం అందింది. 5 నిమిషాల్లో ఏలూరు సమీపంలో బస్సు దగ్గరకు దిశ టీం చేరుకున్నది. వేదింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ పోలీసులకు అభినందనలు తెలిపారు.
Latest News