దిశ యాప్ ద్వారా తొలి సక్సెస్

by సూర్య | Tue, Feb 11, 2020, 03:16 PM

దిశ యాప్ ద్వారా తొలి సక్సెస్. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో మహిళా అధికారికి వేధింపులు జరిగాయి. తెల్లవారు జాము నాలుగున్నరకు దిశ యాప్ ద్వారా కాల్ వచ్చింది.  సమీపంలోని ఎమర్జెన్సీ టీంకు కాల్ సెంటర్ నుంచి సమాచారం అందింది. 5 నిమిషాల్లో ఏలూరు సమీపంలో బస్సు దగ్గరకు దిశ టీం చేరుకున్నది.  వేదింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనపై సీఎం జగన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM