by సూర్య | Tue, Feb 11, 2020, 01:55 PM
ఢిల్లి శాసనసభ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ అన్నఆరు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గౌతమ్ అభినందనలు తెలిపారు. తాము ఎంతో కష్టపడ్డామని, బహుశా ఢిల్లి ప్రజలను ఆకట్టుకోలేకపోయి ఉంటామని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లి అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
Latest News