ఢిల్లీ ఫలితాల పై గౌతమ్‌ గంభీర్‌ ఏమ్మన్నారంటే?

by సూర్య | Tue, Feb 11, 2020, 01:55 PM

ఢిల్లి శాసనసభ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బిజెపి ఎంపి గౌతమ్‌ గంభీర్‌ అన్నఆరు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గౌతమ్‌ అభినందనలు తెలిపారు. తాము ఎంతో కష్టపడ్డామని, బహుశా ఢిల్లి ప్రజలను ఆకట్టుకోలేకపోయి ఉంటామని ఆయన అన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఢిల్లి అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.


 


 

Latest News

 
హుస్సేన్‌ పురంలో జనసేన ప్రసారం Wed, May 01, 2024, 11:18 AM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: భూపేశ్ Wed, May 01, 2024, 11:17 AM
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం: ఏలూరి సాంబశివరావు Wed, May 01, 2024, 10:54 AM
బాలిక అదృశ్యం కేసు నమోదు Wed, May 01, 2024, 10:54 AM
జగన్ పెద్ద మోసకారి: ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి Wed, May 01, 2024, 10:15 AM