ఆప్ కార్యాలయంలో సంబరాలు

by సూర్య | Tue, Feb 11, 2020, 01:56 PM

ఢిల్లీ పీఠం పై ఆప్ మరోసారి జెండా రెపరెపలాడించింది. 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఆప్ 50 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది. మరికొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ దూకుడుతో బీజేపి కొన్ని స్థానాలకే పరిమితమైంది. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దూసుకుపోతుంది. ఆప్ విజయం ఖాయం కావడంతో సీఎం కేజ్రివాల్ ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి ప్రజలు భారీ సంఖ్యలో చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. 2015 ఎన్నికలతో పోల్చితే బీజేపీ కాస్త పుంజుకుంది. కాంగ్రెస్ మాత్రం కంటికి కనిపించకుండా పోయింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM