ఆప్ కి 52 శాతం, బీజేపీకి 40 శాతం ఓటు పోల్

by సూర్య | Tue, Feb 11, 2020, 11:48 AM

ఆప్ కి 52 శాతం ఓటు, బీజేపీకి  40 శాతం ఓటు పోలైయ్యాయి. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ సాధించింది. ఓక్లాలో మళ్ళీ ఆప్ వెనుకంజలో ఉంది.  పట్పర్ గంజ్ లో మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నాడు.  మనీష్ సిసోడియా 1427 ఓట్ల  వెనకంజలో ఉన్నాడు. 14 స్థానాల్లో బీజేపీ- అప్ మధ్య హోరా హోరి పోటీ నెలకొన్నది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM