by సూర్య | Tue, Feb 11, 2020, 11:48 AM
ఆప్ కి 52 శాతం ఓటు, బీజేపీకి 40 శాతం ఓటు పోలైయ్యాయి. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ సాధించింది. ఓక్లాలో మళ్ళీ ఆప్ వెనుకంజలో ఉంది. పట్పర్ గంజ్ లో మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నాడు. మనీష్ సిసోడియా 1427 ఓట్ల వెనకంజలో ఉన్నాడు. 14 స్థానాల్లో బీజేపీ- అప్ మధ్య హోరా హోరి పోటీ నెలకొన్నది.
Latest News