by సూర్య | Tue, Feb 11, 2020, 11:45 AM
కడప జిల్లా :రైల్వే కోడూరుమండలం శెట్టిగుంట వద్ద ఆర్ర్టీసీ బస్సు ను డీ కొన్న బైక్.బస్సు క్రిందకు దూసుకెళ్ళిన బైక్.చెలరేగిన మంటలు.డ్రైవర్ సమయస్పూర్తిగా వ్యవహరించడంతో తప్పిన పెను ప్రమాదం.మంటలు చెలరేగిన విషయాన్ని గ్రహించి ప్రయాణికులను దింపివేసిన బస్సు డ్రైవర్.స్కూటరిస్ట్ తో పాటు బస్సు చివరి సీట్లో కూర్చున్న వ్యక్తి సజీవ దహనం.మిగతా ప్రయాణికులు సురక్షితం.
Latest News