10 స్థానాల్లో బీజేపీ-ఆప్ మధ్య స్వల్ప ఓట్ల తేడా

by సూర్య | Tue, Feb 11, 2020, 11:06 AM

10 స్థానాల్లో బీజేపీ-ఆప్ మధ్య స్వల్ప ఓట్ల తేడాలో కొనసాగుతున్నాయి. బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధిక్యంలో ఉన్నారు. 80 ఓట్ల ఆధిక్యంలో మనీష్  సిసోడియా కొనసాగుతున్నారు. 10 ఓట్ల తేడాతో అతిషి వెనుకంజలో ఉన్నాడు. 27 స్థానాల్లో 1000 ఓట్ల తేడాతో ఇరుపార్టీల మధ్య గట్టిపోటీ ఉంది.  

Latest News

 
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం Sat, May 18, 2024, 11:33 AM
గోరంట్లలో పోటెత్తిన హంద్రీనది Sat, May 18, 2024, 11:33 AM
క్వింటా ఎండుమిర్చి 12000 Sat, May 18, 2024, 11:09 AM
ఇసుక వాహనాలపై కవర్ తప్పనిసరి: ఏపీ హైకోర్టు Sat, May 18, 2024, 10:59 AM
సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి Sat, May 18, 2024, 10:53 AM