by సూర్య | Tue, Feb 11, 2020, 11:06 AM
10 స్థానాల్లో బీజేపీ-ఆప్ మధ్య స్వల్ప ఓట్ల తేడాలో కొనసాగుతున్నాయి. బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధిక్యంలో ఉన్నారు. 80 ఓట్ల ఆధిక్యంలో మనీష్ సిసోడియా కొనసాగుతున్నారు. 10 ఓట్ల తేడాతో అతిషి వెనుకంజలో ఉన్నాడు. 27 స్థానాల్లో 1000 ఓట్ల తేడాతో ఇరుపార్టీల మధ్య గట్టిపోటీ ఉంది.
Latest News