by సూర్య | Tue, Feb 11, 2020, 10:58 AM
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుంది. ఢిల్లీలో స్పష్టమైన మెజారిటీ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తున్నది. న్యూఢిల్లీ సెగ్మెంట్ లో అరవింద్ కేజ్రీవాల్ లీడ్ లో ఉన్నారు. 27 స్థానాల్లో ఆప్, బీజేపీల మధ్య పోటాపోటీ ఉంది. పట్ పర్ గంజ్ లో మనీష్ సిసోడియా స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కేజ్రీవాల్, రాఘవ్ చందా, కపిల్ మిశ్రా ఆధిక్యంలో ఉన్నారు. అప్ ముఖ్య నేతలు ఆధిక్యంలో ఉన్న చోట బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది.
Latest News