by సూర్య | Tue, Feb 11, 2020, 11:29 AM
ఇవాళ దీన్ దయాళ్ వర్ధంతి అని ఇవాళ బీజేపీకి గుడ్ డే అవుతున్నదని మనోజ్ తివారి అన్నారు. ఎన్నికల ఫలితాలపై విజయ్ గోయల్ మాట్లాడుతూ... ఢిల్లీలో బీజేపీ గెలవడం ఖాయం అని అన్నారు.ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర పారామిలిటరీ, పోలిసులు పహారా కాస్తున్నారు.
Latest News