by సూర్య | Tue, Feb 11, 2020, 10:34 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతున్నది. 13 రౌండ్ల తర్వాత పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2015తో పోల్చితే ఆప్ జోరు తగ్గింది. గతంతో పోల్చితే బీజేపీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Latest News