SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Tue, Feb 11, 2020, 09:52 AM
శ్రీలంక ప్రధానమంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక ప్రధానమంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అష్టదళ పాద పద్మారాధన సేవలో మహింద రాజపక్సే పాల్గొన్నారు.