by సూర్య | Tue, Feb 11, 2020, 10:38 AM
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భద్రత తొలగించారు. గతంలో భద్రత తగ్గించి, ఇప్పుడు పూర్తిగా భద్రత ప్రభుత్వం తొలగించింది. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది.
Latest News