by సూర్య | Tue, Feb 11, 2020, 09:28 AM
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుంది. ఆప్ కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్నారు. మెజారీటీ స్థానాల్లో ఆప్ దూసుకెళ్తోంది. బాణాసంచా పేల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నాయి. మెజారిటీ మార్క్ ను ఆప్ క్రాస్ చేసింది. 57 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది.
Latest News