కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

by సూర్య | Tue, Feb 11, 2020, 08:51 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెతుంది. మెజారిటీ మార్క్ ను ఆమ్ ఆద్మీ పార్టీ క్రాస్ చేసింది.  54 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. 16 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. 

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM