by సూర్య | Tue, Feb 11, 2020, 08:51 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెతుంది. మెజారిటీ మార్క్ ను ఆమ్ ఆద్మీ పార్టీ క్రాస్ చేసింది. 54 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. 16 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.
Latest News