రాష్ట్రంలో పరిపాలనంతా విధిరౌడీల పాలనగా ఉంది: యరపతినేని

by సూర్య | Fri, Jan 24, 2020, 06:05 PM

రాష్ట్రంలో పరిపాలనంతా విధిరౌడీల పాలనగా ఉందని యరపతినేని అన్నారు. అసెంబ్లీలో మంత్రులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మండలి చైర్మన్ షరీఫ్ కు మంత్రి బొత్స క్షమాపణ చెప్పాలి అని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసిపి నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM