SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Fri, Jan 24, 2020, 06:20 PM
ఎస్వీబీసీ ఛానల్ ఎండీగా టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి నియామకమయ్యారు. ఛానల్ చైర్మన్ పదవిని ఖాళీగా ఉంచే యోచనలో సర్కార్ ఉంది. మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.