3 రాజధానుల ఏర్పాటుపై ఆసక్తికర పరిణామాలు

by సూర్య | Fri, Jan 17, 2020, 07:04 PM

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఆసక్తికర పరిణామాలు ఎదురవుతున్నాయి. రైతుల అభిప్రాయాలు తీసుకునేందుకు హైకోర్టు గడువు పొడగించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు గడువు పొడగించింది. సోమవారమే కేబినెట్, అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఆ కేబినెట్ సమావేశాన్ని అనూహ్యంగా ప్రభుత్వం రేపటికి మార్చేసింది. రేపు హైపవర్ కమిటీ నివేదిక సమర్పిస్తుందా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం జరగనుంది.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM