ఈ నెల 27న హజీపూర్ 'సీరియల్ కిల్లర్' కేసు తుది తీర్పు

by సూర్య | Fri, Jan 17, 2020, 06:28 PM

హజీపూర్ వరుస హత్యల కేసులో నల్గోండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ముగిసింది. ఈ నెల 27న సీరియల్ రేప్ అండ్ మర్డర్ కేసులపై తుది తీర్పు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెలువరించనుంది. రెండు కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరెడ్డి సైతం కోర్టులో తన వాదనలు వినిపించారు. తాను అమాయకున్ని అని కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదించుకున్నారు. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారంతో పాటు హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంఘటన తెలిసిందే.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM