by సూర్య | Fri, Jan 17, 2020, 04:42 PM
దేశరాజధాని ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి అధికారిక నివాసాలను మార్చాలన్న ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ప్రముఖల రాకపోకల రీత్యా నెలకొంటున్న రద్దీని నివారిచేందుకు ప్రస్తుతం 7 లోక్కల్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని నివాసాన్ని సౌత్బ్లాక్ సమీపానికి, మౌలానా ఆజాద్ రోడ్లో ఉన్న ఉపరాష్ట్రపత్రి నివాసాన్ని నార్త్ బ్లాక్కు తరలించే ప్రతిపాదనలను కేంద్ర వర్గాలు పరిశీలిస్తున్నారు.
Latest News