గవర్నర్​ను కలవనున్న ఐకాస సభ్యులు

by సూర్య | Fri, Jan 17, 2020, 11:55 AM

విజయవాడ : అమరావతి పరిరక్షణ సమితి ఐకాస సభ్యులు ఇవాళ గవర్నర్​ను కలవనున్నారు. 3 రాజధానులపై గవర్నర్ బిశ్వభూషణ్​కు చంద్రబాబు, అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్‌పై గవర్నర్​​కు ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడలో ర్యాలీ అడ్డగింత, పీఎస్‌లో నిర్బంధం గురించి తెలపనున్నారు. రైతుల ఆందోళన, రాజధాని మార్పుతో జరిగే నష్టాలను గవర్నర్​కు వివరించనున్నారు.


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM