by సూర్య | Fri, Jan 17, 2020, 11:51 AM
నిర్భయ దోషులకు క్షమాభిక్ష వద్దని రాష్ట్రపతికి హోంశాఖ సూచన చేసింది. నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ముందుకు వెళ్ళింది. క్షమాభిక్ష పిటిషన్ రద్దయిన 14 రోజుల తరువాత మరణశిక్ష పడే ఛాన్స్ ఉంది.
Latest News