ఈ ఏడాది విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

by సూర్య | Fri, Jan 17, 2020, 11:51 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. అతిథుదలకు అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM