జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

by సూర్య | Fri, Jan 17, 2020, 11:33 AM

కృష్ణా జిల్లా :  నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా ముగ్గురు  మృతి ఇద్దరి పరిస్థితి విషమం మిగిలిన వారికి స్వల్ప గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు . కూలీ అంతా  అనిగండ్లపాడు  వెద్తితిపాడు గ్రామానికి చెందిన వారు గా గుర్తింపు వ్వవసాయం పనుల నిమిత్తం దేసినేనిపాలెం వెళ్ళుతుండగా  జోన్నలగడ్డ హైస్కూలు వద్ద ఒక్కసారిగా  అదుపు తప్పి బోల్తా పడినది


 


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM